.jpg)
చిన్నప్పుడెప్పుడో కథ చదువుకున్నాం గుర్తుందా?
యమధర్మరాజు తన కోసం భూమ్మీదకొచ్చినప్పుడు తప్పించుకునేందుకై, ఒక ప్రఖ్యాత నైపుణ్యుడైన శిల్పి తనలాంటి ఏడు విగ్రహాలని తయారు చేసి వాటి మధ్యలో తనూ ఒక శిలలా నించున్నాడనీ, వాటిని చూసిన యముడికి అందులో ఎవరు సజీవమైన మనిషో, ఏది నిర్జీవమైన శిలయో గుర్తుపట్టలేక నీరుగారిపోయాడనీ, పరాజితుడై పోలేక చిట్టచివరకి ఒక ఉపాయం తట్టి అతిశయాలంకారలతో శిల్పిని పొగిడి ఔరా ఈ శిల్పి ఎవరని ఆశ్చర్యపోతే, పొగడ్తలు తలకెక్కిన శిల్పి , అది...